Friday, February 26, 2016

దుర్గమ్మను శంకించిన
మహిళాసురులు
వేశ్యంటూ నిందించిన
అధమాధమ పరిశోధకులు.
ఇక సివంగులు తమ జడల
జూలు విదిల్చడమే తరువాయి
మృగ పురుషులు పలాయనం చిత్తగించడమే
ఇక విద్యారణ్యంలో మొదలవాలి.

No comments:

Post a Comment