Thursday, February 25, 2016

పాదుకలకు పట్టమిచ్చిన భ్రాతృ డొకడు
శోకమూర్తిగ విలపించె సీత మాత
రామరాజ్యము నెలకొల్పు రంధి తోడ.
హనుమ చూసిన వనమదే హద్దుగాగ
లంకనేలెను రాజయి లక్ష్మణుండు.

No comments:

Post a Comment